CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

బుధవారం మండలంలో వాగుఒడ్దుగూడెం, కన్నాయిగూడెం,లక్ష్మీ నర్సాపురం, నిమ్మగూడెం గిరిజన గ్రామాల నుండి సుమారు 200మంది గిరిజన రైతులు,మహిళలు,అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ,పోడు భూములకు పట్టాలు ఇస్తానని ప్రకటించి ఈ నెల మూడవ వారం నుండి దరఖాస్తులు , తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇవ్వడంతో దానికి సంతోషించిన, గిరిజన రైతులు మాజీ ఎంపీపీ బాడిష రామకృష్ణ, ,మాజీ సర్పంచ్ కొమరం ఈశ్వరమ్మ,గ్రామ కమిటీ అధ్యక్షులు సోయం సీతయ్య, ఆధ్వర్యంలో ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం చేసి స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదులుగా తెరాస మండల పార్టీ అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ, పి ఏ సి ఎస్ చైర్మన్, తోట రమేష్, ,మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్, అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, పి ఏ సి ఎస్ డైరెక్టర్లు నర్రా శ్రీధర్,అచ్చ సత్యనారాయణ,మండల నాయకులు,చిట్టిమల్ల సమ్మయ్య, మాలికంట శంకర్,పోలిన హరిబాబు, బాడిష రమేష్,గ్రామ కమిటీ అధ్యక్షులు,ఈసం శ్రీను, పండ శ్రీను,మండల యూత్ నాయకులు, ఉండవల్లి రమేష్,గంధం కిషోర్,,మండల సోషల్ మీడియా ఇంఛార్జ్ గుడివాడ శ్రీహరి, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: