CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నివాళులర్పించిన మండల అధ్యక్షులు

Share it:

 


 మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు తుమ్మలచెరువు గ్రామంలోని కణితి వీరస్వామి అనారోగ్యంతో మరణించడం వలన వారి పార్థివదేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించిన టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్, ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ కంచుగట్ల వీరభద్రం, టిఆర్ఎస్ నాయకులు చిలక వెంకట్రామయ్య, ఎంపీటీసీ తాటి పూజిత, జే ఏ సి నాయకులు దేపంగి వెంకటరమణ, యువజన నాయకులు కోరేం రామారావు, తాటి వెంకటేశ్వర్లు, హుస్సేన్, పున్నారావు, తదితరులు హాజరయ్యారు.

Share it:

Post A Comment: