మన్యం టీవీ : ఇల్లందు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు గత పదకొండు నెలలు గా ఢిల్లీ లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల పై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది.ఉత్తర ప్రదేశ్ లఖం ఖేర్ లో కేంద్ర మంత్రి కాన్వాయ్ రైతుల పై ఎక్కించి నలుగురు రైతులు, ఒక జర్నలిస్టు మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకావాలని,మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కున్సోత్ ధర్మా డిమాండ్ చేశారు.ఏలూరి భవన్ లో జరిగిన రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ జిల్లా రైతు సంఘం అధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్ లో e నెల 18న రైతు సమస్యలు పరిష్కార మార్గాలు అనే అంశం పై సదస్సు నిర్వహిస్తున్నట్లు దానికి ఇల్లందు నుండి రైతాంగం పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో జిల్లనాయకులు అన్నవరపు సత్యనారాయణ,. తాళ్లూరి కృష్ణ, కుంజ భద్రం, వాసం రాము,దారవత్ రాందాస్,
Post A Comment: