మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం మిట్టగూడెం గ్రామంలో, బానోత్ రాందాస్ షాపింగ్ కాంప్లెక్స్, గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోమామిళ్ల నాగభూషణం , ఆత్మ కమిటీ డైరెక్టర్ కొరస దుర్గారావు, సొసైటీ డైరెక్టర్ సజ్జ రమేష్, బొబ్బల నాగేష్, బానోత్ శంకర్, యువజన నాయకులు,మామిళ్ల కనీష్, గుర్రాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: