మన్యం టీవీ మంగపేట.
శ్రీనివాస్ శనివారం హుజురాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో భాగంగా తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు కోసం ఇల్లందుకుంట మండలం ,మాల్యాల గ్రామంలో ఇంటి ఇంటి ప్రచారం చేస్తున్న మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ ఈ కార్యక్రమంలో, మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజుయాదవ్,పి ఏ సి ఎస్ డైరెక్టర్ అచ్చ సత్యనారాయణ మండల నాయకులు,, చిట్టిమల్ల సమ్మయ్య,కటికనేని సత్యనారాయణ,పోలిన హరిబాబు, గుమ్మల వీరస్వామి, నర్సింహసాగర్ గ్రామ అధ్యక్షులు ఉడుగుల శ్రీనివాస్ యాదవ్,మండల యూత్ నాయకులు రమేష్, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ గుడివాడ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: