అన్ని దానల్లోకెల్లా అన్నదానం గొప్పది-సిఐ సురేష్
కారేపల్లి దుర్గా దేవి నవరాత్రి ఉత్సవాలు సందర్బంగా వర్తక సంగం ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలో పాల్గొన్న సిఐ సురేష్, ట్రైనీ ఎస్సై వరప్రసాద్ ,మండల అధ్యక్ష కార్యదర్శి లు తోటకూరి రాంబాబు, అజ్మిర వీరన్న,ఎంపీటీసీ పెద్దబోయిన ఉమాశంకర్,ఇమ్మడి రమాదేవి,సర్పంచ్ ల సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి భూక్య రంగా రావు,బాణోత్ కుమార్ నాయక్ లు,కారేపల్లి స్థానిక సర్పంచ్ అదేర్ల స్రవంతి,బిసి సెల్ మండల అధ్యక్షుడు పిల్లి వెంకటేశ్వర్లు, మండల మీడియా కో ఆర్డినేటర్ భూక్య రాంకిషోర్ నాయక్,AMC డైరెక్టర్ నరేష్ నాయక్,మండల యూత్ ప్రధాన కార్యదర్శి బాణోత్ కోటి నాయక్,గ్రామశాఖ అధ్యక్షులు వాంకుడొత్ కరణ్ సింగ్, బాణోత్ వీరన్న(చక్రం),బాణోత్ భాస్కర్ నాయక్,జాలా సాంబ, యూత్ నాయకులు భూక్య రాంకి, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: