మన్యం టివి దుమ్ముగూడెం: మండల పరిధిలోని చిన్న బండిరేవు గ్రామానికి చెందిన నల్లగట్ల ప్రవీణ్ అనే దళిత యువకుడు గత నెల రోజుల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోయింది రెక్కాడితే గాని డొక్కాడని ప్రవీణ్ కుటుంబ సభ్యులు దొరికినప్పుడల్లా అప్పులు చేసి వైద్యంఅందించారు. కాల్ శస్త్రచికిత్సతో డబ్బులు అవసరం కావడంతో కుటుంబ సభ్యులు మున్నూరు కాపు బంధువుల ముందు పోయారు దీంతో స్పందించిన మున్నూరు కాపు కొంతమంది దాతల సాయంతో ఐదు వేల రూపాయల నగదు ప్రవీణ్ తల్లిదండ్రులకు అందజేశారు ఈ సందర్భంగా మండల కన్వీనర్ పూదోట సూరిబాబు మాట్లాడుతూ ఎదుటివారి సహాయం చేసే దానిలో ఉన్న సంస్కృతి ఎక్కడా లభించదు అన్నారు .ప్రవీణ్ తల్లిదండ్రులు సైతం అవిటి వారు అని యువకుడి వైద్య ఖర్చుల కోసం దాతలు దాతలు ముందుకు రావాలన్నారు అందజేసిన వారిలో మున్నూరు కాపు కుల బంధువులు కొమ్ము సురేందర్ ,పాశం వెంకటేశ్వర్లు ,చంద్రశేఖర్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: