మన్యం టీవి, సుజాతనగర్(లక్ష్మీ దేవి పల్లి):
నూతనముగా ఉర్దూ గర్, షా దిఖాన చైర్మన్ అన్వర్ బాష ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా లక్ష్మీదేవి పల్లి మండల అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చైర్మన్ పదవి అదృష్టం గా భావిస్తున్నాను,
నాకు చిన్నప్పటి నుండి ఈరోజు ఈ స్థాయికి తీసుకు వచ్చిన నా రాజకీయ గురువు, మాజీ మంత్రి వర్యులు, కొత్తగూడెం శాసన సభ్యులు వనమా వెంకటేశ్వరరావు గారికి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానని,
కష్ట పడే వారిని గుర్తించి ప్రోతహించే యువ నాయకులు
వనమా. రాఘవేంద్రరావు కి కృత్ఞతలు తెలియ జేశారు.
ఈ పదవి ద్వారా నేను మ మైనార్టీ ల కోసం, నాతో పాటు ప్రమాణ స్వీకారం చేసిన నా సోదరి సోదరులు సహకారం తో రాష్ట్ర ములోనే కొత్తగూడెం ఉర్దూ గర్, షాదీఖానా ను ఆదర్శంగా నిలబెడతా నని ఈ సందర్భంగా ఆయన అన్నారు.
Post A Comment: