మన్యం టీవి,అశ్వాపురం: అశ్వాపురం మండలం అశ్వాపురం-1 ఎంపిటిసి మరియు మాజీ మండల అధ్యక్షులు కందుల కృష్ణార్జున రావు సతిమణి కందుల దుర్గా భవాని పుట్టినరోజు వేడుకలను నజీర్ షోను ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్విట్లు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కందుల కృష్ణార్జున రావు గారు, యువజన విభాగం నాయకులు నజీర్ షోను, అమెర్థ గ్రామ పంచాయతీ ప్రధాన కార్యదర్శి మోదుగు వంశీ, పాయం మహేష్, మోదుగు అశోక్, పాయం చంటి, పోడియం సతీష్, పాయం గణేష్, కొర్స నాని, గొంది నాగారాజు, కొర్స నరేష్, కొర్స పండు, కొర్స గణేష్, కొర్స హరిబాబు, మర్మం రమేష్, యాసా శేఖర్ తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: