*ధైర్యం చెప్పి... అండగా ఉంటా అనే భరోసా
మన్యం టీవి, కరకగూడెం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కారకగూడెం మండలం లోని సీతారాం పురం కారకగూడెం గ్రామాలకు చెందిన వారు పోలె బోయిన సతీష్ (35) పూనెం స్వామి (27) వీర ప్రభాకర్ (38) దెయ్యాల ఎల్లమ్మ (55) ఆడెపు సావిత్రి( 55) గత కొద్ది రోజుల క్రితం అనారోగ్యాలతో మృతిచెందడంతో వారి నివాసాలకు వెళ్లి వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ నేను అండగా ఉంటానని వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షులు రావుల సోమయ్య, ప్రధాన కార్యదర్శి బుడగం రాము, మార్కెట్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ కొమురం రాంబాబు, ఆత్మ కమిటీ డైరెక్టర్ కొంపల్లి పెద్ద రామలింగం, కో ఆప్షన్ సభ్యులు ఎస్కే సొందు పాషా, రేగా సత్యనారాయణ ఉప సర్పంచ్ రావుల రవి, వైస్ ప్రెసిడెంట్ జాడి రామనాథం, సత్యం సోషల్ మీడియా ఇంచార్జ్ చిట్టి మల్ల ప్రవీణ్ కుమార్ పూజారి కృష్ణ, వేణు, ప్రసాద్, శ్రీను, యాకూబ్, జె ట్ల సత్యం, దాసరి సాంబశివరావు, బాలయ్య, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: