*నివాళులర్పించిన సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు బొల్లోజు.అయోధ్య
మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, రామానుజవరం పంచాయతీ లోని సీనియర్ కామ్రేడ్ కుర్రి. వీరాస్వామి వయస్సు (80)
అకాల మృతి చెందారు.వారి భౌతికకాయాన్ని సందర్శించిన సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు బొల్లోజు.అయోధ్య నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది తెలియజేశారు.ఈ కార్యక్రమం లో సిపిఐ రాష్ట కార్యవర్గ సభ్యులు బొల్లుజు.అయోధ్య, రామానుజవరం సర్పంచ్ బడిశ.సతీష్,అక్కి.నరసింహారావు,తాత.వీరయ్య,సాధనల.సమ్మయ్య,నోముల.రవి,నోముల.సురేష్,బొల్లం.మాధర్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: