మన్యం టీవీ మణుగూరు:
పోడు భూముల కు పట్టాలు ఇవ్వాలని కోరుతూ, మంగళవారం ఉదయం మణుగూరు మండలం లోని హనుమాన్ టెంపుల్ దగ్గర రహదారుల దిగ్బంధనం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు, దీనికి పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని సీపీఐ పినపాక నియోజకవర్గ కార్యదర్శి సారెడ్డీ.పుల్లారెడ్డి,మణుగూరు మండల,పట్టణ కార్యదర్శి లు,ఎస్కె.సర్వర్,దుర్గ్యల సుధాకర్ ఆధ్వర్యంలో గ్రామాలలో ప్రచారం చేస్తూ, ప్రజలు తరలిరావాలని కరపత్రాలు పంచుతూ ప్రచారం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సీపీఐ జిల్లా సమితి సభ్యులు అక్కి.నర్సింహారావు, మంగి.వీరయ్య,తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయాలని ప్రజలను కోరారు.
Post A Comment: