CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ముత్యాలమ్మతల్లి విగ్రహ ప్రతిష్టకు తాజా మాజీ ఎంపీలకు ఆహ్వానం అందజేసిన అచ్యుతాపురం గ్రామ నాయకులు

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం, అచ్యుతాపురం గ్రామం నందు ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట 24-10-2021ఆదివారం జరుగు కార్యక్రమానికి మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఆహ్వానిస్తూ ఖమ్మంలో క్యాంపు కార్యలయం ఇంచార్జి తుంబూరి దయాకర్రెడ్డికి ఆహ్వానం అందజేసినా అచ్యుతాపురం గ్రామ పంచాయితీ నాయకులు. అదే విదంగా ఎంపీ నామా నాగేశ్వరావును కలిసి ఆహ్వానం అందించారు. ఈ కార్యక్రమంలో కొల్లు చంద్రశేఖర్, కొనకళ్ళ రాము, వంశీ, హరీప్రసాద్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: