గుండాల అక్టోబర్ 16 (మన్యం మనుగడ) దసరా పండగను పురస్కరించుకొని యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీలలో ఆళ్ల పల్లి క్రికెట్ టీం ఉత్తమ ప్రతిభ కనపరిచిన మొదటి బహుమతి ని కైవసం చేసుకుంది. మొదటి బహుమతి గెలిచిన ఆళ్లపల్లి జట్టుకు పదివేల పదహార్లు రెండో బహుమతి రెండో బహుమతి గెలిచిన గుండాల జట్టుకు 7016 రూపాయలను నిర్వాహకులు అందజేశారు. ఉత్తమ ప్రతిభ కనపరిచిన క్రీడాకారులకు సైతం బహుమతులను అందజేశారు. ఈ క్రీడలను టి కిరణ్, ఈ రాజు , కె వెంకీ , తదితరులు నిర్వాహకులుగా వ్యవహరించారు
Post A Comment: