మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండల తెరాస యూత్అధ్యక్షులుగా
రమణక్కపేట గ్రామానికి చెందిన గుమ్మల వీరస్వామి ప్రధాన కార్యదర్శిరాలుగా కమలాపురం గ్రామానికి చెందిన యాసం హరీష్
శనివారం రోజు ములుగు జడ్పీ చైర్మన్ టిఆర్ఎస్ పార్టీ ములుగునియోజక వర్గ ఇంచార్జీ కుసుమ జగదీష్ మంగపేట టిఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీని ప్రకటించారు. మండల యూత్ అధ్యక్షుడు గా రమణక్క పేట గ్రామానికి చెందిన గుమ్మల వీరస్వామి, ప్రధాన కార్యదర్శిగా కమలాపురం గ్రామానికి చెందిన యాసం హరీష్ ను మిగతా కార్యవర్గం ను నియమించారు.
ఉపాధ్యక్షులు గా జాడీసాంబశివరావు, గౌని రమేష్, ఉండవల్లి వెంకటరమేష్, కొమరం పుల్లారావు, సుంకోజు ప్రశాంత్ చారి, మంచర్ల నరహరి, సంయుక్త కార్యదర్శులుగా మండల రమేష్, భూక్య సదర్ లాల్, కన్నా సంపత్, మాటూరి సందీప్,కోశాఖాధికారి గా నూనె రాకేష్ కార్యవర్గ సభ్యులు గా ఎస్కె సత్తార్, బంటు నవీన్, సోయం శేఖర్ నియమించబడ్డారు.
Post A Comment: