మన్యం టీవీ, అశ్వాపురం: వేలాది గా పాల్గొన్న పోడు భూముల నిర్వాసితులు.
అశ్వాపురం లో నిరసన ప్రదర్శన.
రోడ్డు పై బైటయించిన ప్రతిపక్ష పార్టీ ల నాయకులు.
అశ్వాపురం తాసిల్దార్ రేంజర్ లకు వినతి పత్రాలు.
పాల్గొన్న మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్.
సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయోధ్య.
రోడ్డు మీదనే వంట వార్పు తెలంగాణ ఉద్యమన్ని మరిపించిన పోడు భూముల పోరాటం వామపక్షలు ప్రతి పక్ష పార్టీ ల రాష్ట్ర వ్యాప్త సడక్ బంద్ పిలుపు లో భాగంగా అశ్వాపురం లో విజయవంతం అయింది సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ నాయకులు కొండపర్తి ప్రసాద్ దంతాల జగదీష్ సిపిఎం నాయకులు బీరం శ్రీను సాంబశివరావు కొప్పుల పద్మ టీడీపీ అధ్యక్షులు తుళ్లూరి ప్రకాష్ టీజెస్ పగడాల కరుణాకర్ రెడ్డి సురకంటి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు గాదె కేశవరెడ్డి వెంకటరెడ్డి ఓరుగంటి బిక్ష్మయ్య తూము రాఘవులు గిరిజన సంఘాల నాయకులు తంగెల్లా భద్రయ్య బట్ట సత్యనారాయణ చాప ముత్తయ్య ప్రజా సంఘాల నాయకులు మేళాపుర సురేందర్ రెడ్డి రాయపూడి రాజేష్ పవన్ సాయి రెడ్డీబోయిన వెంకన్న దండి రాములు చెంచాల రాము కాకా రాములు కొండాబత్తుల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: