మన్యం టీవీ : ఇల్లందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల సుభాష్ నగర్ గ్రామ పంచాయతీకి చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు మందడపు వెంకటేశ్వర్లు తండ్రి మందడపు చందర్ రావు అనారోగ్య సమస్యలతో మృతి చెందగా ఆయన పార్ధీవ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ ఇల్లందు ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య అనంతరం వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: