మన్యం టివి, దుమ్ముగూడెం : దుమ్ముగూడెం మండలం లోని తురుబాక గ్రామంలో లో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జక్కుల సంజీవ రావు విగ్రహావిష్కరణ కార్యక్రమం పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి మరియు నియోజకవర్గ ఇన్చార్జి తెల్లం వెంకట్రావు. ఆయన మాట్లాడుతూ తూరు బాగా గ్రామంలో టిఆర్ఎస్ పార్టీకి బలోపేతానికి కృషి చేసినటువంటి జక్కుల సంజీవరావు లేని లోటు తీర్చలేనిది ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దుమ్మగూడెం జడ్పిటిసి సీతమ్మ, సర్పంచ్ భూక్య చందు ,సొసైటీ డైరెక్టర్ బుల్లి వెంకయ్య ,ఆర్గనైజింగ్ అండ్ సోషల్ మీడియా కార్యదర్శి తోట రమేష్ ఎస్సి సెల్ అధ్యక్షులు శ్రీకాంత్, ఎంపీటీసీ రామారావు ,బొల్లి శేఖర్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: