అధ్యక్షులుగా గుగులోతు. నరసింహారావు,ప్రధాన కార్యదర్శిగా గాండ్ల.సురేష్
మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలోని అశోక్ నగర్ గ్రామ ముత్యాలమ్మ గుడి కమిటీ సమావేశం,స్థానిక వార్డ్ నెంబర్ వీరప్పనేన్ని చెన్నకేశవులు అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది.ఈ యొక్క సమావేశానికి ముఖ్యఅతిథిగా జడ్పిటిసి పొశం. నరసింహారావు,వైస్ ఎంపీపీ కే. వీ.రావు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది.కమిటీ అధ్యక్షులు గుగులోతు. నరసింహారావు,ప్రధాన కార్యదర్శిగా గాండ్ల.సురేష్, కోశాధికారిగా కేస.ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో కర్ల. వెంకన్న,కేశవరావు,కుమ్మరి కుంట్ల.వెంకట సోములు, దోసపాటి ధర్మారావు,పిట్టల నాగమణి,నరసింహారావు, మానుకొండ శీను,తాతా ప్రసాద్,పాపినేని వంశీ,గద్దల. నరసింహ,రేణుగుంట్ల.సంజీవరావు,కొమరయ్య,పొడుతురి హరిబాబు,కాశీ రవి,తిరుమల రావు,రంగారెడ్డి,ధర్మరాజుల శంకరయ్య,పొశం.భాస్కర్,బుచ్చిబాబు,స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: