ఈరోజు మణుగూరు మండలం అంబేద్కర్ సెంటర్లో మాదిగ జేఏసి సమావేశం లో మాదిగ జేఏసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు మాట్లాడుతూ హుజరాబాద్ లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో ఉన్న బిజెపి పార్టీ కేంద్ర ఎన్నికల కమిషనర్ కు తప్పుడు సమాచారం ఇచ్చి దళిత బంధు ని ఆపడం నీతిమాలిన చర్య అని జిల్లా అధ్యక్షులు సిద్దెల తిరుమలరావు అన్నారు బిజెపి అనుసరిస్తున్న ద్వంద వైఖరిని తీవ్రంగా ఖండించాలి రాష్ట్ర ప్రభుత్వం దళితుల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధువు పథకం దళితుల జీవితాలలో ఆర్థిక విలువను తీసుకొస్తుందని వారి జీవితాలు బాగు పడుతాయి అన్నారు రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన దళిత సమాజం లభించిందన్నారు ఈ తరుణంలో హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని స్వార్థంతో బిజెపి పార్టీ నీ విట్టల్ రాజేందర్ తో కేంద్ర ఎన్నికల కమిషన్ కు తప్పుడు సమాచారం అందించి రాష్ట్రంలో దళితుల ఆర్థిక అభివృద్ధి కోసం ఒక పథకాన్ని కూడా ప్రకటించిన బిజెపి తెలంగాణలో దళిత బందు ను అడ్డుకొని దళితులను మోసం చేస్తుందని విమర్శించారు రాష్ట్రంలో బీజేపీ రాజకీయ కుట్రలను దళిత సమాజం గమనిస్తుంది అని భంగపాటు తప్పదన్నారు ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికైనా దళిత బందును చిత్తశుద్ధితో అమలు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు బిజెపి కుట్రల కు వ్యతిరేకంగా మాదిగ జేఏసీ త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా గా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామని అని తెలిపారు
Post A Comment: