మన్యంటీవి, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండలం లోని అసుపాక సర్పంచ్ కొనుసోత్ లింగయ్య అనారోగ్యం కారణంగా ఖమ్మం లో హాస్పటల్ లో చికిత్స తీసుకుంటూ ఉండంగా వారిని అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి పరామర్శించారు. అరోగ్య వివరాలను, వైద్యులను అడిగి తేలుసుకొని వారికి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మండల నాయకులు జుపల్లి ప్రమోద్, నండ్రు రమేశ్ మరియు అల్లాడి రామరావు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: