భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మొండికుంట గ్రామం లో కొల్లు రవి, సురకంటి ప్రభాకర్ రెడ్డి, శంకర్ రెడ్డి ,ప్రత్యామ్నాయ సాగుబడి లో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తున్నారు వీరు కూరగాయలతో పాటు బతుకమ్మ దసరా దీపావళి లాంటి పండుగలను దృష్టిలో పెట్టుకొని బంతి పూల సాగు లో మెలుకువలు సాధిస్తూ నేటి యువతరానికి ఆదర్శంగా నిలుస్తున్న రైతులు వీరు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ లాభాలను సాగించే పంటలు పండించవచ్చు అని తెలుపుతున్నారు వీరు సంప్రదాయ పంటలైన వరి సాగు చేస్తూ దాన్ని అమ్ము కోవటానికి అనేక కష్టాలు పడుతున్న తరుణంలో ఇలాంటి పంటలు వేసుకోవడం ఉత్తమమని యువ రైతులు తెలుపుతున్నారు....
Post A Comment: