మన్యం టీవీ మణుగూరు:
ములుగు జిల్లా,ఏటూర్ నాగారం లో ఆదివారం జరిగిన జాతీయస్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలలో మణుగూరు చెందిన విద్యార్థులు పోలే బోయిన వైష్ణవి రత్న గోల్డ్ మెడల్ సాధించింది.మణుగూరు లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న వైష్ణవి రత్న చిన్నతనం నుంచే మంచి ప్రతిభను కనబరుస్తుంది.ఇప్పుడు కరాటే లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా వైష్ణవి రత్న కు, మండల ప్రముఖులు, పలువురు అభినందనలు తెలిపారు.
Post A Comment: