మన్యం టీవి, మణుగూరు: తెలుగు సినిమా ఎర్రసైన్యం,చీమలదండు మొదలైన విప్లవ ప్రధానపాత్ర నటుడు ఆర్ నారాయణ మూర్తి రైతుల కోసం నటించిన 'రైతన్న సినిమా' నారాయణ మూర్తి వ్యవహరించిన తీరును మణుగూరు సినిమాను ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శనివారం వీక్షించారు.
మణుగూరు పట్టణంలోని సత్యభాస్కర టాకీస్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి సినిమా చూశారు.
ఈ సందర్భంగా విప్,పినపాక ఎమ్మెల్యే రేగన్న మాట్లాడుతూ ...అన్నదాత నమ్ముకున్న రైతన్నల భవిష్యత్తు కోస అత్యుత్తమంగా 'రైతన్న సినిమా' తీశారని కొనియాడారు.
రైతుల కోసం తీసిన రైతన్న సినిమా బృందానికి ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: