అశ్వాపురం : తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ పరిది లోని బండ్ల వారి గూడెం కు చెందిన బండ్ల రమాదేవి( 25)అనారోగ్యం తో ఇటీవల మరణించగా శనివారం ఉదయం సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోధ్య సిపిఐ నాయకులు సంతాపం తెలిపి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు మండల కార్యదర్శి అనంతనేని సురేష్ ఆమెర్ద సర్పంచ్ బండ్ల సీతమ్మ తుమ్మల చెరువు సర్పంచ్ బండ్ల సంధ్యారాణి సిపిఐ నాయకులు అనంతనేని శేఖర్ దంతాల జగదీశ్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: