మాన్యం టివి/ప్రతినిధి:ములకలపల్లి మండలం: ములకలపల్లి పంచాయతీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో కనకదుర్గమ్మ తల్లి ఊరేగింపు కార్యక్రమం సన్నాయి మేళం మరియు కోలాటం తో ఘనంగా ఊరేగింపు చేశారు.ఈ ఊరేగింపులో ఆలయ కమిటీ సభ్యులు,మరియు పసుపులేటి గణపతి,పుష్పాల హనుమంతు,ముక్కెర వెంకటేశ్వరరావు,మిర్యాలా వెంకన్న,పసుపులేటి వెంకటేష్,పుష్పాల రాజేష్,వంటశాల రవి,పసుపులేటి వెంకన్న,పసుపులేటి లక్ష్మీపతి,మిర్యాలా అవినాష్, గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: