CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన మండల కమిటీ సభ్యులను సన్మానించిన ములుగు జిల్లా పరిషత్ వైస్ చైర్మన్

Share it:

 


మన్యం టీవీ ఏటూరు నాగారం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ములుగు జిల్లా వైస్ చైర్మన్ 

బడే నాగజ్యోతి,ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య నూతనంగా ఎన్ను కోబడిన టిఆర్ఎస్ పార్టీ ఏటూరునాగారం మండల కమిటీ,గ్రామ కమిటీ అధ్యక్షులుగాఎన్నిక ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు

గడదాసు సునీల్ కుమార్, మరియు ప్రధాన కార్యదర్శి సయ్యద్ సర్దార్ పాషా,పట్టణ అధ్యక్షులు ఎండి ఖాజా పాషాలను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కోఆప్షన్ సభ్యులు ఏండి వలీయబీ సలీం,ఏటూరు నాగారం ఎంపీపీ అంతటి విజయనాగరాజు,ఎంపిటిసిలు కుమ్మరి స్వప్న చంద్రబాబు, పర్వతాల భరత్,

గ్రామ కమిటీ అధ్యక్షులు వార్డు సభ్యులు టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: