మన్యం టీవీ మంగపేట.
శనివారం నాడు హుజరాబాద్ నియోజకవర్గo ఇల్లందగుంట మండలం మాల్యాల గ్రామంలో ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాల్యాల గ్రామంలో ప్రచారం చేస్తూ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి ఓటరమహాశయులకు వివరిస్తూ ప్రచారం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో,జిల్లా నాయకులు తుమ్మ మల్లారెడ్డి,మంగపేట మండల అధ్యక్షులు కుడుముల లక్ష్మీ నారాయణ,ఏటూరునాగారం మండల పార్టీ అధ్యక్షులు గడదాసు సునీల్ కుమార్, మండల నాయకులు, చిట్టిమల్ల సమ్మయ్య,కటికనేని సత్యనారాయణ, నూతిలకంటి ముకుందం తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: