మన్యం టీవీ, అశ్వాపురం:జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మండల పరిధిలోని మొండికుంట గ్రామ పంచాయతీ లో కోవిడ్ వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సర్పంచ్ మర్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో కళా జాత కార్యక్రమం నిర్వహించారు. ఆట పాటలతో కరోనా వ్యాక్సిన్ పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధీర్, ఎంపీటీసీ కమటం నరేష్, పంచాయతీ కార్యదర్శి సైదులు, వార్డ్ సభ్యులు, స్థానికులు పాల్గొన్నారు.
Post A Comment: