మన్యం టివి దుమ్ముగూడెం : ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో దుమ్ముగూడెం మండలం చెందిన ఉపాధ్యాయుడు కలం సత్యనారాయణ జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి గా రాష్ట్ర శాఖ ఎన్నుకోవడం జరిగింది .మెరుగైన సేవలు అందించాలని భవిష్యత్తులో మరిన్ని పదవులు పొందాలని ఆదివాసి టీచర్స్ అసోసియేషన్ కోరారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు వాసం ఆదినారాయణ, ప్రధాన కార్యదర్శి శంకర్రావు ,మట్ట వెంకటేశ్వర్లు ,కుంజ రవికుమార్, వెంకటేశ్వర్లు హర్షం వ్యక్తం చేశారు
Navigation
Post A Comment: