మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, సమితి సింగారం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ పుచ్చకాయల. శంకర్ ఆధ్వర్యంలో అశోక్ నగర్,సమితి సింగారం లో, టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆదేశాల మేరకు,టిఆర్ఎస్ పార్టీ జెండాను గ్రామ అధ్యక్షులు కోటయ్య,గ్రామ సెక్రటరీ శ్రీను, ఆవిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపీటీసీ గాజుల రమ్య,టిఆర్ఎస్ పార్టీ యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,మండల నాయకులు మాదాడి.రాజేష్,గాజుల నరేష్, పార్టీ నాయకులు,మహిళా కార్యకర్తలు,యువజన నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: