మన్యం టీవి,ములకలపల్లి:సీతారాంపురం పంచాయతీకి చెందిన కీసరి వీరభద్రం కొన్ని రోజుల కిందట రోడ్డు యాక్సిడెంట్ లో తలకి బలమైన గాయం అవటంతో ఖమ్మం ప్రశాంతి హాస్పటల్ చికిత్స పొందుతున్న వీరభద్రం ను ములకలపల్లి మండలం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మోరంపూడి అప్పారావు, వారితో సీతారాంపురం సర్పంచ్ సున్నం సుశీల,టి.ఆర్.ఎస్.వి.అధ్యక్షుడు గుంటూరు కృష్ణ,కుజా వెంకటేశ్వర్లు పలువురు పరామర్శించారు.
Post A Comment: