మన్యం టీవి, పినపాక:
గీద ఆదిరెడ్డి కీ సంబంధించిన గతంలో రెండు పాడి గేదెలు విద్యుత్ షాక్ తో చనిపోవటం జరిగింది దానికి గాను ఇరోజు మణుగూరు విద్యుత్ అధికారి ఏ డీ జీవన్ రావు రూ 80 వేలచెక్కు అందజేయ్యడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబసభ్యులు విద్యుత్ అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో తోగ్గుడే0 సర్పంచ్ కుటుంబీకులు కల్తీ లక్ష్మయ్య, చిట్టీమళ్ళ సతీష్ చారీ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: