CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అక్టోబర్ 5న జరిగే రాస్తారోకోలు జయప్రదం చేయండి : అఖిలపక్ష నాయకులు

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు నియోజకవర్గం ఇల్లందు లో అఖిలపక్షం ఆధ్వర్యంలో సభా వేదికలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు చీమల వెంకటేశ్వర్లు అక్టోబర్5వ తేది న పొడుభూముల పట్టాల కోసం అఖిలపక్షం పార్టీ నాయకులు ప్రజలందరూ రోడ్లు మీద ఉదయం 8 గంట సాయంత్రం 5గంటల వరకు రహదారులను ఐదువేల మందితో పెద్ద ఎత్తున దిగ్బంధం చేయాలని పిలుపునిచ్చారు. 

ఈకార్యక్రమంలో బిబ్లాక్ అధ్యక్షుడు తాడం సామారాజ్, ఇల్లందు పట్టణ మండల టేకులపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొడ్డ డానియల్,పులిసైదులు,పెద్దిబోయున మాదనయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్లు సుదర్శన్ కోరి,ఎట్టి హరికృష్ణ,మండల పట్టణ ప్రధాన కార్యదర్శి లు పునేం శ్రీ రాములు,జఫార్, అరేం కిరణ్,అరేం పాపరావు, దళ్ సింగ్ నాయక్,యువజన కాంగ్రెస్ వెంకట్, ఈశ్వర్ గౌడ్,ఎస్సీ,ఎస్టీ, బీసీ, సెల్ మండల అధ్యక్షులు అజ్మీరా రావి నాయక్, శ్రీనివాస్, వాంకుడోత్ నాగరాజు,మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు పకృదిన్, వేణు,బర్ల రామూర్తి,మోకాళ్ల పాపరావు,అలెం ప్రసాద్,వజ్జ సమ్మయ్య,వజ్జ చరణ్,శ్రీరామ్ కిరణ్,భూక్య వీరన్న,భూక్య కిషన్, బానోతు శ్రీను,బొడ రవికుమార్ నాయక్,వర్మ,కాయం రమేష్, వెంకట నారాయణ,నరేష్, బాణోత్ రమేష్,సి.పి.ఐ,సి.పి.ఎం,సిపిఐ ఎంఎల్ , టి. డి.పి.పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: