చండ్రుగొండ, మన్యం టీవి:
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా చంద్రుగొండ లోని ప్రాథమిక పాఠశాలలో లాలీ పప్ పంపిణీ చేశారు లాలీపాప్ వికటించి 30 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు మండల కేంద్రంలోని అయ్యంగారి బేకరీ నుంచి కొనుగోలు చేసిన లాలీపాప్ డేట్ ఎక్స్పైరీ అవడం వలన ఫుడ్ ఇన్ఫెక్షన్ గురైనట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ రాజేష్ తెలిపారు.
Post A Comment: