దసరా ఉత్సవాల సందర్భంగా ఓసి 2 లో కొలువై ఉన్న శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు రెండో రోజు ఉత్సవాల సందర్భంగా పివి కాలనీకి చెందిన శ్రీ దేవులపల్లి సూర్యకుమారి భక్త బృందం చే శత స్తోత్ర పారాయణం జరిగింది అనంతరం ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు ఆలయ కమిటీ చైర్మన్ శ్రీ దండమూడి రాంబాబు గారి నేతృత్వంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు శుక్రవారం నాడు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి రూపంలో దర్శనమిచ్చారు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో దేవులపల్లి సూర్యకుమారి భక్త బృందం డాక్టర్ జ్యోతిర్మయి,పద్మజ ,నిర్మల ,నాగమణి వసంత, విజయలక్ష్మి, కృష్ణవేణి ,లక్ష్మీ కాయశ్రి, నిర్మల, అనిల ,ఇందుమతి ,టి.సుజాత, పద్మావతి , విజయలక్ష్మి , సాయిరాంపద్మ ,శాంతా ,కమల సాయి,ప్రమీల , తదితరులు భక్తిశ్రద్ధలతో శత స్తోత్ర పారాయణం లో పాల్గొన్నారు.
Post A Comment: