మన్యం టీవీ : గార్ల బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం అక్టోబర్ 2 గాంధీ జయంతిని పురస్కరించుకొని బయ్యారం మండల కేంద్రంలో మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి అనంతరం భారతీయ జనత పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారి యాత్ర సభకు బయలుదేరడం జరిగింది.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు వీసం వెంకటేశ్వర్లు,ప్రధాన కార్యదర్శి తుంగతుర్తి శ్రీనివాస్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Post A Comment: