CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వేముల ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు లను కలిసిన జడ్పీ చైర్మన్ కుమారి బిందు మరియు బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి

Share it:

 


మన్యం టీవీ : గార్ల బయ్యారం


హైదరాబాద్: వేముల  ప్రశాంత్ రెడ్డి రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రివర్యులు లను కలిసిన జడ్పీ చైర్మన్ కుమారి బిందు మరియు బయ్యారం పిఎసిఎస్ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి. అసెంబ్లీలోని తన చాంబర్ లో కలిసి బయ్యారం నుండి ముత్యాలమ్మ గూడెం వెళ్లే రహదారిన12 కిలోమీటర్లు గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారు ఆర్ అండ్ బి మినిస్టర్ గారు 9 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది.బ్రిడ్జి నిర్మాణానికి 3కోట్లు పోను మిగతా 6 కోట్లతో రోడ్డునిర్మాణం జరుగుతుంది.ఇంకా మిగిలిన 7 కిలో మీటర్ల రోడ్డుకు  నిధులు కావాలని 2019లోనే అంచనాలను తయారుచేసి 13 కోట్ల 25 లక్షలతో   మంత్రిగారికి సమర్పించడం జరిగింది.నేటి వరకు మంజూరు కాకపోవడం వలన మంజూరు చేయవలసిందిగా కోరనైనది.

Share it:

TELANGANA

Post A Comment: