మన్యం టీవీ ఏటూరు నాగారం
తెలంగాణలో ఈ నెల 6 నుంచి జరగనున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం పేద మహిళలకు ఉచితంగా ఇచ్చే చీరలు సిరిసిల్లలో తయారు చేసిన 289 డిజైన్లలో కోటి చీరలను నేటి నుంచి పంపిణీ చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాట్లు... ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం కానుకగా ఇచ్చే బతుకమ్మ చీరలను శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో మొదటగా మేడారం సమ్మక్క సారలమ్మ వనదేవతలకు తన స్వహస్తాలతో సమర్పించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి అన్నారు.ఈ కార్యక్రమంలో తాడ్వాయి మండల ఎంపిపి గొంది శ్రీ వాణి,ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి,ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్, ఏటూరునాగారం ఆత్మ చైర్మన్ దుర్గం రమణయ్య, తాడ్వాయి మండల అధ్యక్షుడు నుశెట్టి రమేష్, మరియు ములుగు జిల్లా ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయ రామ్ నాయక్, టిఆర్ఎస్ జిల్లా నాయకులు రేణిగుంట్ల సురేష్,మహిళా అధ్యక్షురాలు నాగమ్మ, మండల యాత్ అధ్యక్షులు కోట సురేష్,బీసీ సెల్ అధ్యక్షులు అలకుంట కృష్ణ,మండల ఆర్గనైజర్ సలుగు పురుషోత్త మ్,మాజీ సర్పంచ్ గడ్డం సంధ్యారాణి, మండల సమన్వయకర్త బాబిరెడ్డి,గ్రామాకమిటి అధ్యక్షులు గజ్జెల సమ్మయ్య, సిద్దబోయిన సురేందర్, దండుగుల మల్లయ్య,చిర్ర సంజీవ రెడ్డి,ఇప్ప సతీష్, యూత్ నాయకులు ఇప్ప కృష్ణ,చీడం సాగర్,శ్యామ్,
విగ్నేష్,జంపయ్య,సందీప్, శంకర్,వీరచారి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: