మన్యం టీవీ వాజేడు.
మహాత్మా గాంధీ 152 వ జయంతి వేడుకలు వాజేడు మండలం పెద్దగొల్లగూడెం గ్రామంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జెజ్జరి.మేనక . అంగనవాడి టీచర్ అట్టం. స్వరూప మాత్మ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన దేశానికి స్వేచ్ఛ స్వతంత్రంను తీసుకొచ్చిన మహనీయు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెరాస సోషల్ మీడియా కార్యదర్శి సత్యనారాయణ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: