CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ : సమావేశంలో పాల్గొన్న మంత్రి శ్రీ పువ్వాడ

Share it:

 





రాష్ట్రంలో పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారంకు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి గార్ల మంత్రుల బృందంతో నియమించిన మంత్రివర్గ ఉపసంఘం మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ బూర్గుల రామకృష్ణారావు భవన్ లో సమావేశం జరిగింది. 


ఇతర రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య - పరిష్కారం, తెలంగాణలో జిల్లాల వారీగా పోడు భూముల వివరాలు, తదితర అంశాలపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది.

Share it:

TELANGANA

Post A Comment: