CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

11 కేవీ విద్యుత్ వైరు తగిలి యువ రైతు మృతి

Share it:


మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలోని శివ పురం గ్రామానికి చెందిన దనసరి గౌతం బాబు 25 సంవత్సరాలు పొలం వద్దకు వెళుతూ ఉంటే 11 కెవి వైరు కింద పడిపోయి.ఉండడంతో గమనించని గౌతం బాబు ఆ వైర్లకు తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా గౌతం బాబు చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు భార్య కుమార్తె ఉన్నారు.

Share it:

Post A Comment: