మన్యం టివి ,దుమ్ముగూడెం: మండలంలోని దుమ్ముగూడెం గ్రామానికి చెందిన గర్భిణీ మహిళ కె మౌనిక పండంటి మగబిడ్డను 108 లో ప్రసవించిన సంఘటన మధ్యాహ్నం చోటు చేసుకుంది మౌనిక నెలలు నిండని తో పురిటి నొప్పులతో బాధపడుతుండగా స్థానిక పీ హెచ్ సి హాస్పిటల్ ములకపాడు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు భద్రాచలం తీసుకొని వెళ్ళడానికి 108కి సమాచారం అందించారు ఈ సంఘటన స్థలానికి చేరుకున్న108 వాహనం గర్భిణీ తీసుకుని భద్రాచలం వెళ్తుండగా మార్గమధ్యంలో 108 వాహనంలో మౌనిక మగబిడ్డను ప్రసవించింది. ఏ ఎన్ ఎమ్ జయమ్మ ,పైలెట్ కొమ్ము సురేష్ తగిన జాగ్రత్తలు తీసుకుని తల్లి బిడ్డను భద్రాచలం ఏరియా వైద్యశాలకు తరలించారు.
Navigation
Post A Comment: