CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మండల మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షులు ,కార్యదర్శి ఎన్నిక..

Share it:

 




మన్యం టివి దుమ్ముగూడెం:

టి ఆర్ ఎస్ ప్రభుత్వం మైనారిటీ ల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలను,ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని,మండలం లో ముస్లింలు ఎదుర్కొంటున్న సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారంకు పని చేస్తామని మైనారిటీ (ముస్లిం) విభాగం అధ్యక్ష,కార్యదర్శులు సయ్యద్.రహీం, షేక్.ఖాదర్ లు తెలిపారు.తమపై నమ్మకంతో మైనారిటీ అధ్యక్ష,కార్యదర్శులుగా నియమించిన మంత్రివర్యులు పువ్వాడ.అజయ్ కుమార్ , సత్యవతి రాథోడ్ ,MLC బాలసాని. లక్ష్మీనారాయణ ,ఎంపీ మాలోత్ కవిత ,నియోజకవర్గ భాద్యులు, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ తెల్లం. వెంకట్రావు ,TRS మండల అధ్యక్షులు అన్నె.సత్యనారాయణ మూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు..

Share it:

Post A Comment: