మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో,శుక్రవారం మణుగూరు మండలం,సాంబయ్య గూడెం, గ్రామానికి చెందిన జంబుల. విజయలక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మరణించడం తో ఆర్థిక సహాయం నిమిత్తం రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రూ.10,000 వేల రూపాయల చెక్కును,కుటుంబ సభ్యులకు అందజేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యంబాబు,విప్ రేగా వ్యక్తిగత సహాయకులు చందా. హరికృష్ణ,పోలేబోయిన.అనిల్ కుమార్,నియోజకవర్గ,యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: