ఈరోజు బూర్గంపాడు లోని I.T.C.కర్మాగారం లో,PSPD లో pragathi constractions పనిచేస్తున్న,అశ్వాపురం మండలం, చింత్రియాల గ్రామానికి చెందిన బందెల.లక్ష్మీ నర్సు అనే కార్మికుడు,కర్మాగారం లో అనుమానాస్పదంగా మంరణిచినారు. పోలీస్ యంత్రాంగం వెంటనే స్పందించి, కేసు ఫైల్ చేసి, మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన మాదిగ జేఏసీ జిల్లా నాయకులు దీపంగి. వెంకటరమణ, తాళ్లారి.శ్రీను,మందా. వెంకటేష్, కట్టారి.నవీన్,ఇస్సంపల్లి.కిరణ్ తదితరులు డిమాండ్ చేసినారు.
Navigation
Post A Comment: