మన్యం మనుగడ,పినపాక:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామపంచాయతీ కొత్తూరు గ్రామానికి చెందిన బిజ్జ రమేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోవడం జరిగింది. ఈ సందర్భంగా పినపాక మండల వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి రమేష్ ని శుక్రవారం పరామర్శించి రూ.5వేల ఆర్థిక సాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో అమరారం ఎంపీటీసీ కాయం శేఖర్ తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: