కరకగూడెం మండల వ్యాప్తంగా వినాయకచవితి సంబరాలు కోలహలంగా జరుగుతున్నాయి.తొమ్మిది రోజుల పాటు పూజలందుకునేందుకు గణేశులు మండపాల్లో యువకులు,చిన్నారులు వినాయకులను పెట్టి ప్రత్యేక పూజలు చేశారు.విఘ్నాలు తొలగించాలని విఘేషున్ని యువకులు,పార్టీ నాయకులు,ప్రజాప్రతినిధులు,అధికారులు కోరుకున్నారు.
Post A Comment: