మన్యం టీవీ : బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కోడిపుంజుల తండ నుండి రంగ సాయి పేట వరకు బీటీ రోడ్డు నిర్మాణం కొరకు1కోటి 85 లక్షలు,రామన్నపేట నుండి కాచనపల్లి వరకు బీటీ నిర్మాణం కొరకు 60 లక్షలు ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే ఎమ్మెల్యే భానోత్ హరి ప్రియ నాయక్ గారు ప్రజల కు రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు చూసి సీఎం ద్వారా ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించడం జరిగింది, సీఎం గారికి ఎమ్మెల్యే రెండు గ్రామాల ప్రజలు పాలాభిషేకం ,పూలాభిషేకం చేసినారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు తాత గణేష్, బత్తిని రామ్మూర్తి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గంగుల సత్యనారాయణ, ఎం పి టి సి వజ్జ భద్రయ్య, సర్పంచులు తాటి వెంకన్న, ముడిగ వజ్జయ్య, జిల్లా ఆత్మ కమిటీ సభ్యులు ఏనుగుల ఐలయ్య, మండల పార్టీ ఉపాధ్యక్షులు మీసాల వెంకటయ్య, మండల పార్టీ ప్రచార కార్యదర్శి పర్సకరాజు, తేజావత్ మల్సూర్, దేవన బోయిన శ్రీను, శిరంశెట్టి సాంబయ్య, భూక్యా చిట్టీ, వర్రే యాకూపాషా, శ్రీకాంత్ నాయక్, మంగీలాల్, కిషన్, లక్ష్మణ్, సోమ్లా నాయక్, యాప గౌరయ్యా, యాపా నాగరాజు, సువర్ణ పాక లింగరాజు, సువర్ణ పాక శ్రీకాంత్, కోడిపుంజుల తండ గ్రామస్తులు, రామన్నపేట గ్రామస్తులు, పాల్గొన్నారు.
Post A Comment: