మన్యం టీవీ, అశ్వాపురం:మల్లెలమడుగు గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ అధ్యక్షతన గ్రామ శాఖ అధ్యక్షుడు ఈసంపల్లి పున్నారావు టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఉప సర్పంచ్ చావా విరరాఘవులు, బూర్గంపాడు మార్కెట్ కమిటీ ఏ ఎం సి డైరెక్టర్ గంపెన శ్రీనివాస్, టిఆర్ఎస్ పార్టీ గ్రామ ఉపాధ్యక్షుడు తోట సంతోష్, టిఆర్ఎస్ నాయకులు మనాది వెంకన్న, కోడి గంగన్న, మాజీ ఎంపీటీసీ బండారి బలరాం, గుగ్గిల గోవర్ధనా చారి, ఉపేంద్ర చారి, గొడ్డుగుర్ల వెంకన్న, మండ్రు నరసింహారావు, దాసరి వెంకటేశ్వర్లు దాస్, జినిక ప్రభాకర్, దేపంగి వెంకటరమణ, కేసుపాక చంద్రశేఖర్, కడారి వేణు, మందా హుస్సేన్, పద్ధం నాగ శ్రీను, దాసరి నాగేశ్వరరావు, గొడ్ల పెద్ద ఫకీర్, యువకులు ఈసంపల్లి కిరణ్, సురేష్, తాళ్ళూరి శ్రీను, టంగుటూరి సాయి, కడమంచి మహేష్, నవీన్, టిఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: